- Neti Charithra
Breaking.. 12 జిల్లాల్లో భారీగా నమోదు అయిన పంచాయతీ పోలింగ్..!
Breaking.. 12 జిల్లాల్లో భారీగా నమోదు అయిన పంచాయతీ పోలింగ్..!
అమరావతి: నేటి చరిత్ర
ఏపీలోతొలి దశ ఎన్నికలపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ సంతృప్తి వ్యక్తం చేశారు.అన్ని జిల్లాల్లో కలిపి సరాసరి 81.78 శాతం పోలింగ్ నమోదైనట్లు ఆయన వెల్లడించారు. కృష్ణా జిల్లాలో అత్యధికంగా 85.06 శాతం నమోదైందన్నారు. గతంతో పోలిస్తే ఈసారి ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయని చెప్పారు. ఎన్నికలు సజావుగా నిర్వహించిన అధికారులకు ఎస్ఈసీ అభినందనలు తెలిపారు.
320 views0 comments