- Neti Charithra
Breaking.. విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యం.. రైతుకు విద్యుతా ఘాతం..బెంగుళూరుకు తరలింపు .!
Breaking.. విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యం.. రైతుకు విద్యుతా ఘాతం..బెంగుళూరుకు తరలింపు
.!
చౌడేపల్లి: నేటి చరిత్ర
చిత్తూరు జిల్లా చౌడేపల్లి లో ఓ రైతు కు విద్యుతా ఘాతం కావడంతో పరిస్థితి ఆందోళన కరంగా మారటం తో బెంగుళూరుకు తరలించారు.చౌడేపల్లి సబ్ స్టేషన్ పరిధిలో ట్రాన్స్ ఫార్మర్ మరమత్తు పనులు కోసం విద్యుత్ సిబ్బంది రైతు చే పనులు చేయిస్తుండగా ఒక్క సారిగ విద్యుత్ సరఫరా అయ్యింది. దింతో తీవ్రగాయాలు కు గురైన రైతు ను మెరుగైన చికిత్స కోసం బెంగుళూరు కు తరలించారు.
343 views0 comments