- Neti Charithra
Breaking.. లారీని ఢీ కొన్న బులోరో వాహనం ఒకరి మృతి..చిత్తూరు జిల్లా లో ప్రమాదం!
Breaking.. లారీని ఢీ కొన్న బులోరో వాహనం ఒకరి మృతి..చిత్తూరు జిల్లా లో ప్రమాదం!
తిరుపతి: నేటి చరిత్ర
చిత్తూరు జిల్లా రేణిగుంట సమీపంలో శనివారం తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదం లో
ఒకరు మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. చికెన్
వేస్ట్ తీసుకెళ్తున్న బొలెరో వాహనం బ్రిటానియా కంపెనీ లారీనీ వెనకవైపు ఢీకొంది. బొలెరో వాహనం క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందగా, డ్రైవర్కు
తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
235 views0 comments