- Neti Charithra
Breaking.. మదనపల్లె పరిసరాల్లో.. పెరిగిన కరోనా కేసులు..!
Breaking.. మదనపల్లె పరిసరాల్లో.. పెరిగిన కరోనా కేసులు..!
మదనపల్లె: నేటి చరిత్ర
చిత్తూరు జిల్లా మదనపల్లె పరిసరాల్లో
కరోనా కేసులు పెరిగినట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పేర్కొన్నారు.
పుంగనూరు (3):
తేరు వీధి 4 - 2, పాలెంపల్లె - 1.
మదనపల్లె (6):
అమ్మ చెరువు మిట్ట - 1, బొమ్మనచెరువు - 1, కృష్ణ నగర్ - 1, రామ రావు కాలనీ 2 - 1, యస్ బి ఐ కాలనీ - 1, వలసపల్లె - 1.
కురబలకోట (1):
కురబలకోట - 1.
పలమనేరు (1):
రాజీవ్ గాంధీ నగర్ - 1.
రామసముద్రం (1):
రామసముద్రం - 1.
234 views0 comments