- Neti Charithra
Breaking.. ట్రావెల్స్ బస్సు బోల్తా..35 మందికి గాయాలు..!
Breaking.. ట్రావెల్స్ బస్సు బోల్తా..35 మందికి గాయాలు..!
విజయవాడ: నేటి చరిత్ర
కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లి వద్ద ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడటంతో 35 మంది కి గాయపడ్డారు.
వారందరినీ పడినవారిని చికిత్స నిమిత్తం జగ్గయ్యపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే ప్రమాద సమయంలో బస్సులో 50మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు విశాఖ నుంచి హైదరాబాద్ వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
268 views0 comments