- Neti Charithra
Breaking.. టీటీడీ ఈఓ అశోక్ సింఘాల్ ను బదిలీ చేసిన ఏపీ సర్కార్..!
Breaking.. టీటీడీ ఈఓ అశోక్ సింఘాల్ ను బదిలీ చేసిన ఏపీ సర్కార్..!
అమరావతి: నేటి చరిత్ర
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన
తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో అనిల్కుమార్ సింఘాల్ బదిలీ అయ్యారు. ఆయన్ను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం
ఉత్తర్వులు జారీ చేసింది. ఇంఛార్జి ఈవోగా ధర్మారెడ్డిని నియమించింది. అనిల్ కుమార్ సింఘాల్ను వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.
257 views0 comments