- Neti Charithra
Breaking.. చెక్ డ్యామ్ లో గల్లంతు ఆయిన ఇద్దరు చిన్నారులు.. మృత దేహాలు కోసం.. గాలింపు..!
Breaking.. చెక్ డ్యామ్ లో గల్లంతు ఆయిన ఇద్దరు చిన్నారులు.. మృత దేహాలు కోసం.. గాలింపు..!
నేటి చరిత్ర:(ప్రత్యేక ప్రతిని థి)
చెక్ డ్యాం లో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటన
సంగారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులు ప్రమాదవశాత్తు చెక్డ్యామ్లో పడి మృత్యువాతపడ్డారు. ఈ సంఘటన జిల్లాలోని న్యాల్కల్ మండలం రేజింతల్లో జరిగింది. పండుగ పూట ఆ కుటుంబం తమ ఇద్దరు చిన్నారులనూ కోల్పోయింది. రేజింతల్లో స్నానం చేయడానికి వెళ్లిన ఇద్దరు పిల్లలు
ప్రమాదవశాత్తు చెక్డ్యామ్లో జారిపడి మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఇందులో ఒకరి మృతదేహం లభ్యం కాగా.. మరో మృతదేహం కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
319 views0 comments