- Neti Charithra
Breaking.. గ్రామ పంచాయతీ ఎన్నికల.. వివాదం ..తంబల్లపల్లె లో ఉద్రిక్తత..!
Breaking.. గ్రామ పంచాయతీ ఎన్నికల.. వివాదం ..తంబల్లపల్లె లో ఉద్రిక్తత..!
తంబల్లపల్లె: నేటి చరిత్ర
( రోడ్డు పై బైఠాయించి న కొండ్రేడ్డి)
చిత్తూరు జిల్లా తంబల్లపల్లె మండలం పరస తోపు పంచాయతీ ఎన్నికలు ఉద్రిక్తతకు దారి తీశాయి. పరస తోపు గ్రామ సర్పంచ్ ఎన్నికలకు అధికార పార్టీకి చెందిన ఇద్దరు అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ
సందర్భంగా ఓ వర్గానికి చెందిన
వైసీపీ నేత కొండ్రెరెడ్డి ఇంటి పై గుర్తు తెలియని వ్యక్తులురాళ్ల దాడి చేశారని ఆరోపిస్తూ కొండ్రెరెడ్డి అనుచరులతో కలిసి శనివారం రాత్రి రోడ్డు పై బైటాయించడం తో ఉద్రిక్తత నెలకొంది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
1,095 views0 comments