- Neti Charithra
Breaking.. కొబ్బరి చుప్పలు మాటున తరలిస్తున్న 440 కేజీల గంజాయి పట్టివేత..!
Breaking.. కొబ్బరి చుప్పలు మాటున
తరలిస్తున్న 440 కేజీల గంజాయి పట్టివేత..!
విశాఖ: నేటి చరిత్ర
విశాఖ జిల్లా మాడుగుల పోలీసులు
కొబ్బరి చుప్పలు తరలిస్తున్న లారీ లో
భారీగా తరలిస్తున్న గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా నుంచి పాడేరు మీదుగా మహారాష్ట్రకు తరలిస్తున్న 440 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై పి.రామారావు తెలిపారు. ముందస్తు సమాచారంతో దొరలసురవరం సమీపంలో వాహన తనిఖీలు చేపట్టారు. లారీలో కొబ్బరి చిప్పల లోడు మాటున తరలిస్తున్న గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. లారీ సీజ్చేసి, మహారాష్ట్రకు చెందిన ఇద్దరు నిందితులను రిమాండ్కు తరలించారు.
89 views0 comments