- Neti Charithra
Breaking... కరోనా..కాటుకు ఇద్దరు మృతి.. పెద్దతిప్పసముద్రం లో విషాదం..!
Breaking... కరోనా..కాటుకు ఇద్దరు మృతి.. పెద్దతిప్పసముద్రం లో విషాదం..!
పిటిఎం: నేటి చరిత్ర
చిత్తూరు జిల్లా పిటిఎం లో కరోనా మహమ్మారి తో దంపతులు ఇద్దరు మృతి చెందిన ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. పిటిఎం కు చెందిన ఇద్దరు
దంపతులు కు ఆరోగ్యం లో అనుమానం రావడంతో శుక్రవారం వైద్య పరీక్షలు నిర్వహించారు. వీరికి ఆదివారం పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. మంగళవారం
వీరిద్దరికి 108 లో మదనపల్లె కోవిద్ ఆసుపత్రి కి తరలించారు. అప్పటికే భర్త చనిపోవడంతో బాధ భరించలేక భార్యకుడా మృతి చెందినట్లు తెలుస్తోంది. కాగ మడుమురు గ్రామం లో మరొకరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.
1,437 views0 comments