- Neti Charithra
Breaking.. ఏపీ లో మరో వైసీపీ ఎమ్మెల్యే కు కరోనా పాజిటివ్.. హైదరాబాదు కు తరలింపు..!
Breaking.. ఏపీ లో మరో వైసీపీ ఎమ్మెల్యే కు కరోనా పాజిటివ్.. హైదరాబాదు కు తరలింపు..!
నేటి చరిత్ర:(ప్రత్యేక ప్రతిని థి)
ఏపీ లో మరో వైసీపీ ఎమ్మెల్యే కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.
కృష్ణా జిల్లా కైకలూరు శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు కు కోవిడ్ పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం నాగేశ్వరరావు హైదరాబాద్ లోని అపొలో హాస్పిటల్లో
చికిత్స పొందుతున్నట్లు ఆయన
కుటుంబ సభ్యులు తెలిపారు.
ప్రస్తుతం ఎమ్మెల్యే ఆరోగ్యం మెరుగ్గా ఉందని, ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఇటీవల ఎమ్మెల్యే ను కలిసిన వారు కరోనా పరీక్షలు చేసుకోవాలని వారు కోరారు.
258 views0 comments