- Neti Charithra
Breaking.. ఎస్పీడీసీఎల్.. ఉద్యోగి ఆత్మహత్య.. చిత్తూరు జిల్లా లో ఘటన..!
Breaking.. ఎస్పీడీసీఎల్.. ఉద్యోగి ఆత్మహత్య.. చిత్తూరు జిల్లా లో ఘటన..!
తిరుపతి: నేటి చరిత్ర
చిత్తూరు జిల్లా పూత పట్టు మండలం కు చెందిన ఎస్పీడిసిఎల్ కాంట్రాక్ట్ ఉద్యోగి ఆత్మహత్య కు పాల్పడిన ఘటన చోటు
చేసుకుంది. తిరుపతి ఎస్పీడిసిఎల్కార్యాలయంలో డ్రైవర్ గా పని చేసే గిరింద్ర బాబు ఇంట్లో ఉరి వేసుకొని
ఆత్మహత్య చేసుకున్నాడు. మృత దేహాన్ని తిరుపతి రుయా కు తరలించిన తిరుచానూరు ఎస్ ఐ దీపిక విచారణ చేపట్టారు.
261 views0 comments